
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు 20వ విడత అందుకోవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ తదుపరి విడత పొందాలంటే రైతులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవి పూర్తి చేసిన తర్వాతే వచ్చే విడత డబ్బులు అందుకోవచ్చు. లేకుంటే 20వ విడతలో డబ్బులు రావని గుర్తించుకోండి. అయితే ఈ కేవైసీ చేసుకోని రైతులకు పీఎం కిసాన్ నిధులను నిలిపివేయనుంది కేంద్రం.
E KYC తప్పనిసరి:
ఇప్పటి నుండి ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి మీరు e-KYC ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. ఈ కేవైసీ చేస్తేనే పీఎం కిసాన్ వచ్చే విడత డబ్బులు అందుకుంటారు. మీరు సులభంగా e-KYC ని మీరే పూర్తి చేసుకోవచ్చు. ఈ సౌకర్యం పీఎం కిసాన్ పోర్టల్, మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది. OTP ఉపయోగించి KYC పూర్తవుతుంది.
ఇలా ఈకేవైసీ చేసుకోండి..
ఫేస్ స్కానింగ్:
ఇది కూడా చదవండి: No Petrol: జూలై 1 నుంచి ఈ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్.. కొత్త టెక్నాలజీ!
ఇది కూడా చదవండి: Luxurious Prisons: ప్రపంచంలోని ఈ 7 జైళ్లలో ఖైదీలకు లగ్జరీ హోటల్ సదుపాయాలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి