
ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడుల కారణంగా, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోలో, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది. భారత్లో సైతం LPG కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఎల్పీజీ కొరతను తగ్గించేదుకు ప్రభుత్వం వివిధ ముఖ్యమైన విధానాలను ప్రవేశపెట్టింది. అంటే, గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని పొడిగించింది. అలాగే వినియోగదారులకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డొమెస్టిక్ LPG కనెక్షన్ వినియోగదారులందరూ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ e-KYC ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్యాస్ సబ్సిడీని పొందేందుకు, సిలిండర్ల బుకింగ్ ఆగిపోకుండా ఉండేందుకు ఇది అవసరమని ప్రకటించింది. ముఖ్యంగా ఉజ్వల యోజన లబ్ధిదారులు ప్రతి ఆర్థిక సంవత్సరం ఇది పూర్తి చేయాల్సి ఉంటుంది.
గ్యాస్ సిలిండర్ కోసం ఆధార్ eKYC ఎలా చేయాలి?
ముఖ్య గమనిక
అయితే LPG గ్యాస్ సిలిండర్ కోసం eKYC ని పూర్తి చేయడానికి మీరు పైన పేర్కొన్న పద్ధతిని అనుసరించి దీన్ని పూర్తి చేసుకొవచ్చు. అయితే ఇక్కడ మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీ దీన్ని లేట్ చేస్తే డేట్ ముగిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ eKYC ప్రక్రియ మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందువల్ల, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ తేదీ నాటికి eKYC ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.