
Gold Price Today
బంగారం కొనేవారికి శుభవార్త. ధరలు మళ్లీ తగ్గాయి. ఆదివారం భారీగా పెరిగి సోమవారం స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు మంగళవారం (జులై 11) మాత్రం తగ్గాయి. తులంపై సుమారు రూ. 100లు తగ్గింది. మంగళవారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,410 వద్ద కొనసాగుతోంది. అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండిపై రూ. 100 పెరిగింది. మరి మంగళవారం దేశంలో పలు ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలిలా..
- హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,450గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,410కు లభిస్తోంది.
- విజయవాడలో రూ.54,450 (22 క్యారెట్లు)లకు అందుబాటులో ఉండగా, రూ.59,410 (24 క్యారెట్లు)లకు లభిస్తోంది.
- విశాఖపట్నంలో రూ.54,450(22 క్యారెట్లు) పలుకుతుండగా, రూ.59,410 (24 క్యారెట్లు)వద్ద ట్రేడింగ్ అవుతోంది.
ఇతర ప్రధాన నగరాల్లో..
- చెన్నై- రూ.54,900(22 క్యారెట్లు)
రూ.59,940 (24 క్యారెట్లు)
- ముంబై- రూ.54,550(22 క్యారెట్లు)
రూ.59,510 (24 క్యారెట్లు)
- ఢిల్లీ- రూ.54,700(22 క్యారెట్లు)
రూ.59,660 (24 క్యారెట్లు)
- కోల్కతా- రూ.54,550(22 క్యారెట్లు)
రూ.59,510 (24 క్యారెట్లు)
- బెంగళూరు- రూ.54,550(22 క్యారెట్లు),
రూ.59,510 (24 క్యారెట్లు) వద్ద ట్రేడింగ్ అవుతోంది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలిలా..
- హైదరాబాద్- రూ. 76800
- విజయవాడ- రూ. 76800
- విశాఖపట్నం- రూ. 76800
- చెన్నై- రూ.76,800
- ముంబై- రూ. 73,400
- ఢిల్లీ – రూ. 73, 400
- కోల్కతా- రూ. 73, 400
- బెంగళూరు- రూ. 72,750
గమనిక.. ఈ ధరలు సోమవారం ఉదయం వరకు నమోదైనవి.. కాగా.. ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించగలరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..