
Gold Price Today: గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తిరిగి పుంజుకుంటున్నాయి. గత నెలలో రెండు లోహాల ధరలు భారీగా పతనం అయ్యాయి. మార్చి నెల చివర నుంచి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. శనివారం బంగారం, వెండి ధరల్లో పెరుగదల నమోదైంది. తాజాగా ఏప్రిల్ 4వ తేదీన దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగితే వెండి కూడా స్వల్పంగా తగ్గింది. నిన్న ఒక్క రోజే తులం బంగారం ధర 2 వేల రూపాయల వరకు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ఇక బంగారం ధర స్వల్పంగా పెరిగితే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. వంద రూపాయలు తగ్గింపుతో ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నై, కేరళలో ఇదే ధర కొనసాగుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి