దేశంలో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతూ పోతున్నాయి. అయితే నిన్న కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించినప్పటికీ తాజాగా పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,470వద్ద కొనసాగుతోంది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 67,310వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై కొద్దిగా పెరిగింది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 98,000కాగా ఈరోజు కిలోపై రూ. 100 పెరిగి రూ.98,100గా కొనసాగుతోంది.
ఈ పసిడి ధరలు తగ్గడానికి అసలు కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అసమానతలు, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక మాంధ్యం సమస్యలు, స్టాక్ మార్కెట్లలో వచ్చిన మార్పులు, విదేశీ బ్యాంకు పెట్టుబడి వడ్డీ రేట్లలో వచ్చిన మార్పులు ఇవనీ వెరిసి బంగారం ధరలు హెచ్చుతగ్గులకు కారణం అవుతోంది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరల రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..