ఓటేసిన వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల లయోలా కాలేజీలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా తన గెలుపుపై జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన అన్నారు. భయపడకుండా ఓటేయండి అంటూ ఆయన ఓటర్లకు సూచించారు. కాగా పులివెందుల నుంచి జగన్ ఎమ్మెల్యే బరిలో ఉన్న విషయం తెలిసిందే. #YSJagan appeals for vote for a change pic.twitter.com/AyaLHn8Cmo — TV9 Telugu […]

ఓటేసిన వైఎస్ జగన్

Edited By:

Updated on: Apr 11, 2019 | 9:44 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల లయోలా కాలేజీలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా తన గెలుపుపై జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన అన్నారు. భయపడకుండా ఓటేయండి అంటూ ఆయన ఓటర్లకు సూచించారు. కాగా పులివెందుల నుంచి జగన్ ఎమ్మెల్యే బరిలో ఉన్న విషయం తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us