AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోదాడలో ఓటేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలోని నయానగర్​లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో సమస్యలున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

కోదాడలో ఓటేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు
Ravi Kiran
| Edited By: |

Updated on: Apr 11, 2019 | 12:55 PM

Share

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలోని నయానగర్​లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో సమస్యలున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.