తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్

|

Apr 11, 2019 | 6:27 PM

హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్‌తో సహా 16 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. కాగా తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్
Follow us on

హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్‌తో సహా 16 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. కాగా తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.