కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

| Edited By: Srinu

Nov 16, 2019 | 3:35 PM

కృష్ణ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు టిప్పర్‌ను ఢీకొనడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దోనబండ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎక్సైజ్ ఎస్‌ఐగా గుర్తించారు. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Follow us on

కృష్ణ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు టిప్పర్‌ను ఢీకొనడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దోనబండ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎక్సైజ్ ఎస్‌ఐగా గుర్తించారు. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.