బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్ర రాయగడ్ జిల్లాలో కూలిన మల్టీ స్టోరీ బిల్డింగ్ !

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మహాద్ లో బహుళ అంతస్థుల భవనం ఒకటి ఒక్కసారిగా కూలిపోయింది.   శిథిలాల కింద అనేకమంది చిక్కుకునిపోయినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. సుమారు 70 మంది శిథిలాల కింద చిక్కుకునిపోయినట్టు తెలుస్తోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు చెందిన మూడు బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నాయి.          

బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్ర రాయగడ్ జిల్లాలో కూలిన మల్టీ స్టోరీ బిల్డింగ్ !

Edited By:

Updated on: Aug 24, 2020 | 9:11 PM

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మహాద్ లో బహుళ అంతస్థుల భవనం ఒకటి ఒక్కసారిగా కూలిపోయింది.   శిథిలాల కింద అనేకమంది చిక్కుకునిపోయినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. సుమారు 70 మంది శిథిలాల కింద చిక్కుకునిపోయినట్టు తెలుస్తోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు చెందిన మూడు బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నాయి.