నల్లధనం వెలికితీతకు భారత్ ముమ్మర ప్రయత్నాలు

విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్ల ధనం దాదాపు 34 లక్షల కోట్ల రూపాయలు..ఈ మేరకు ఆర్టిక శాఖ లోక్‌సభకు ఓ నివేదికను సమర్పించింది. విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయులు పోగేసిన నల్లధనాన్ని అంచనా వేసేందుకు నియమించిన మూడు సంస్థలు ఈ మేరకు అధ్యయనం చేసి నవేదికలను రూపొందించాయి. మరోవైపు తమ దేశంలోని బ్యాంకుల్లో భారతీయుల ఖాతాదారుల వెల్లడికి స్విట్జర్లాంట్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

నల్లధనం వెలికితీతకు భారత్ ముమ్మర ప్రయత్నాలు
Follow us

|

Updated on: Jun 27, 2019 | 5:43 AM

విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్ల ధనం దాదాపు 34 లక్షల కోట్ల రూపాయలు..ఈ మేరకు ఆర్టిక శాఖ లోక్‌సభకు ఓ నివేదికను సమర్పించింది. విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయులు పోగేసిన నల్లధనాన్ని అంచనా వేసేందుకు నియమించిన మూడు సంస్థలు ఈ మేరకు అధ్యయనం చేసి నవేదికలను రూపొందించాయి. మరోవైపు తమ దేశంలోని బ్యాంకుల్లో భారతీయుల ఖాతాదారుల వెల్లడికి స్విట్జర్లాంట్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.