విశాఖ సమీపంలో తప్పిన పెను ప్రమాదం

| Edited By:

Oct 08, 2019 | 4:08 PM

విశాఖ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కసింకోట మండలం సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న రైళ్లును అధికారులు దువ్వాడలోనే నిలిపివేశారు. బయ్యవరం-పరవాడపాలెం మధ్య ఓ రైలు పట్టా విరగడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దువ్వాడ స్టేషన్లో నిలిపేశారు. విరిగిన రైలు పట్టాకు మరమ్మతులు పూర్తైన వెంటనే.. రైళ్లు రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

విశాఖ సమీపంలో తప్పిన పెను ప్రమాదం
Follow us on

విశాఖ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కసింకోట మండలం సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న రైళ్లును అధికారులు దువ్వాడలోనే నిలిపివేశారు. బయ్యవరం-పరవాడపాలెం మధ్య ఓ రైలు పట్టా విరగడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దువ్వాడ స్టేషన్లో నిలిపేశారు. విరిగిన రైలు పట్టాకు మరమ్మతులు పూర్తైన వెంటనే.. రైళ్లు రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.