టీడీపీలో తేలని సీట్ల లొల్లి.. కన్ఫ్యూజన్‌లో చంద్రబాబు

| Edited By: Anil kumar poka

Mar 13, 2019 | 12:41 PM

టీడీపీలో సీట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు 135 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. పెండింగ్ స్థానాలపై చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. విజయనగరంలో అశోక్ గజపతిరాజు సీటుపై సందగ్ధిత కొనసాగుతోంది. మృణాళికి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. చీపురుపల్లి స్థానానికి త్రిమూర్తులు రాజు, ఎమ్మార్టీ నాయుడు పేర్లను పరిశీలిస్తున్నారు. ఎమ్మార్టీ నాయుడికి సీటు ఇవ్వాలని మంత్రి గంటా గట్టిగా పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ సీటుపై ఇంకా స్పష్టత […]

టీడీపీలో తేలని సీట్ల లొల్లి.. కన్ఫ్యూజన్‌లో చంద్రబాబు
Follow us on

టీడీపీలో సీట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు 135 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. పెండింగ్ స్థానాలపై చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. విజయనగరంలో అశోక్ గజపతిరాజు సీటుపై సందగ్ధిత కొనసాగుతోంది. మృణాళికి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. చీపురుపల్లి స్థానానికి త్రిమూర్తులు రాజు, ఎమ్మార్టీ నాయుడు పేర్లను పరిశీలిస్తున్నారు. ఎమ్మార్టీ నాయుడికి సీటు ఇవ్వాలని మంత్రి గంటా గట్టిగా పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ సీటుపై ఇంకా స్పష్టత రాలేకపోతున్నారు చంద్రబాబు. ఈ విషయంలో మంత్రి గంటా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని సమాచారం.