Chandrababu: వేదికపై తన కుర్చీని మార్చుకున్న చంద్రబాబు.. కారణం ఏంటో తెలుసా..?
జూన్ 12న ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే సమావేశం కావడానికి ముందు వేదికపై ముఖ్యనేతలకు సంబంధించిన కుర్చీలను ఏర్పాటు చేశారు. ఎన్డీయే శాసనసభా పక్ష..
జూన్ 12న ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే సమావేశం కావడానికి ముందు వేదికపై ముఖ్యనేతలకు సంబంధించిన కుర్చీలను ఏర్పాటు చేశారు. ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. వేదికపై తనకు వేసిన ప్రత్యేక కుర్చీని కాదని.. అందరితో సమానంగా తన కుర్చీని మార్పించుకొన్నారు చంద్రబాబు నాయుడు.
Follow Us
వైరల్ వీడియోలు
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

