Chandrababu: వేదికపై తన కుర్చీని మార్చుకున్న చంద్రబాబు.. కారణం ఏంటో తెలుసా..?
జూన్ 12న ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే సమావేశం కావడానికి ముందు వేదికపై ముఖ్యనేతలకు సంబంధించిన కుర్చీలను ఏర్పాటు చేశారు. ఎన్డీయే శాసనసభా పక్ష..
జూన్ 12న ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే సమావేశం కావడానికి ముందు వేదికపై ముఖ్యనేతలకు సంబంధించిన కుర్చీలను ఏర్పాటు చేశారు. ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. వేదికపై తనకు వేసిన ప్రత్యేక కుర్చీని కాదని.. అందరితో సమానంగా తన కుర్చీని మార్పించుకొన్నారు చంద్రబాబు నాయుడు.
Follow Us
వైరల్ వీడియోలు
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

