మళ్లీ మోదీనే రావాలంటూ అట్లాంటాలో ర్యాలీ..

అట్లాంటాలో భారత ప్రధాని మోదీకి మద్దతుగా ప్రవాసులు ర్యాలీ నిర్వహించారు. మోదీ ఎగైన్ అనే నినాదంతో అట్లాంటా వీధుల్లో ప్లకార్డులతో బీజేపీ సభ్యులు హల్ చల్ చేశారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సభ్యులు ఆ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 

మళ్లీ మోదీనే రావాలంటూ అట్లాంటాలో ర్యాలీ..

Updated on: Apr 24, 2019 | 3:27 PM

అట్లాంటాలో భారత ప్రధాని మోదీకి మద్దతుగా ప్రవాసులు ర్యాలీ నిర్వహించారు. మోదీ ఎగైన్ అనే నినాదంతో అట్లాంటా వీధుల్లో ప్లకార్డులతో బీజేపీ సభ్యులు హల్ చల్ చేశారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సభ్యులు ఆ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us