భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై పొలిటికల్ వార్
భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై రాజకీయ రగడ రాజుకుంది. ఇది దేశానికి మేలు చేస్తుందని కేంద్రం స్పష్టం చేయగా, కాంగ్రెస్ నష్టం చేకూరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా సుంకాలు 18 శాతానికి తగ్గుతాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించగా, పార్లమెంటులో విపక్షాల నిరసన కొనసాగుతోంది.
భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై రాజకీయ రగడ రాజుకుంది. ఈ డీల్ వల్ల భారత్కు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా భారత్పై విధిస్తున్న సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఇది ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ స్నేహానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని, రైతులు, యువత, MSMEలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం వివరించింది. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు ఉండవని, అనేక ఎగుమతులపై జీరో పన్ను ఉంటుందని గోయల్ పార్లమెంటులో తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగ్లాదేశ్ అల్లర్లకు వ్యతిరేకంగా అమెరికాలో హిందూ ప్రొటెక్షన్ ర్యాలీ
యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ గై నిర్ సంచలన వ్యాఖ్యలు
Lamborghini Accident: కాన్పూర్ లో లాంబోర్గిని కారు బీభత్సం
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
మద్యం లేకుండా పెళ్లి జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్
ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !
అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ.. చెక్ చేయగా
కాలువలో పడ్డ కారు.. కాపాడమంటూ ఆర్తనాదాలు.. చివరికి..
గాజు సీసాలో తిరుమల శ్రీవారి ఆలయ గోపురం
నోట్లో పేలిన సెల్ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి

