Telangana: పతాకస్థాయికి చేరిన తెలంగాణ ప్రచారం.. ఆఖరిలో ఢిల్లీ అగ్రనేతలంతా రాష్ట్రానికి క్యూ..
తెలంగాణలో ప్రచారం పతాకస్థాయికి చేరింది. పల్లెలు, పట్నాలు జెండాలు, నినాదాలతో హోరెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి అగ్రనేతలు గల్లీలకు క్యూ కట్టారు. హస్తం పార్టీలో అగ్రనేతలుగా ఉన్న రాహుల్, ప్రియాంకలు రాష్ట్రమంతా పర్యటిస్తూ కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు. అటు బీజేపీలో టాప్ 5 లీడర్స్ కూడా తెలంగాణలోనే మకాం వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ సహా కేంద్ర మంత్రులు బహిరంగసభల్లో పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రచారం పతాకస్థాయికి చేరింది. పల్లెలు, పట్నాలు జెండాలు, నినాదాలతో హోరెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి అగ్రనేతలు గల్లీలకు క్యూ కట్టారు. హస్తం పార్టీలో అగ్రనేతలుగా ఉన్న రాహుల్, ప్రియాంకలు రాష్ట్రమంతా పర్యటిస్తూ కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు. అటు బీజేపీలో టాప్ 5 లీడర్స్ కూడా తెలంగాణలోనే మకాం వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ సహా కేంద్ర మంత్రులు బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఇంకా మూడురోజులే ప్రచారానికి సమయం ఉండటంతో నేతలంతా కొత్త కొత్త అంశాలను తెరమీదకు తీసుకొస్తూ ప్రజల్లో చర్చ పెడుతున్నారు. ఇందులో పీవీ సెంటిమెంట్ ఉంది, సమైక్యవాదంపై రచ్చ జరుగుతోంది. నిరుద్యోగం అజెండాగా పెడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
