కైలాసగిరి హిల్టాప్ పార్క్లో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ రెడీ
దేశంలోనే అతిపొడవైన 55 మీటర్ల గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్టాప్ పార్క్లో రెడీ అయింది. ఈ కాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జ్ 7 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇక్కడి నుంచి సముద్ర తీరంతో పాటు నగరం మొత్తాన్ని చూడొచ్చు. ఈ బ్రిడ్జి, సాహస ప్రియులు, ప్రకృతి ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
దేశంలోనే అతిపొడవైన 55 మీటర్ల గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్టాప్ పార్క్లో రెడీ అయింది. ఈ కాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జ్ 7 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇక్కడి నుంచి సముద్ర తీరంతో పాటు నగరం మొత్తాన్ని చూడొచ్చు. ఈ బ్రిడ్జి, సాహస ప్రియులు, ప్రకృతి ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ గ్లాస్ బ్రిడ్జిని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. సుత్తితో కొట్టినా కూడా పగలకుండా ఉండేలా సరికొత్త టెక్నాలజీని వినియోగించారని నిర్వహకులు చెప్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్దెకు అమ్మమ్మ, తాతయ్యలు !! కాన్సెప్ట్ ఏంటీ
యూరియా కొరత.. అదుపు తప్పుతున్న రైతుల ఆగ్రహం
వైరల్ ఫీవర్స్తో పాటు, డెంగ్యూ కేసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ
యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!
తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్ చేద్దామని ప్రయత్నిస్తే..
మూగజీవాల దాహమే తన ధ్యేయం.. 75 ఏళ్ల వృద్ధుడి సేవకు అడవే సాక్ష్యం
రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం
చెన్నకేశవ స్వామి పాదాల నుంచి ఎర్రని ద్రవం
భూమి అమ్మి భార్యను చదివించాడు.. టీచర్ ఉద్యోగం రాగానే..

