కైలాసగిరి హిల్టాప్ పార్క్లో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ రెడీ
దేశంలోనే అతిపొడవైన 55 మీటర్ల గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్టాప్ పార్క్లో రెడీ అయింది. ఈ కాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జ్ 7 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇక్కడి నుంచి సముద్ర తీరంతో పాటు నగరం మొత్తాన్ని చూడొచ్చు. ఈ బ్రిడ్జి, సాహస ప్రియులు, ప్రకృతి ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
దేశంలోనే అతిపొడవైన 55 మీటర్ల గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్టాప్ పార్క్లో రెడీ అయింది. ఈ కాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జ్ 7 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇక్కడి నుంచి సముద్ర తీరంతో పాటు నగరం మొత్తాన్ని చూడొచ్చు. ఈ బ్రిడ్జి, సాహస ప్రియులు, ప్రకృతి ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ గ్లాస్ బ్రిడ్జిని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. సుత్తితో కొట్టినా కూడా పగలకుండా ఉండేలా సరికొత్త టెక్నాలజీని వినియోగించారని నిర్వహకులు చెప్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్దెకు అమ్మమ్మ, తాతయ్యలు !! కాన్సెప్ట్ ఏంటీ
యూరియా కొరత.. అదుపు తప్పుతున్న రైతుల ఆగ్రహం
వైరల్ ఫీవర్స్తో పాటు, డెంగ్యూ కేసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్!
11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్..
ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్
ఫోన్ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో
వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..
అంతరిక్షంలో వింత.. 'ఆ గ్రహం' పై ఉప్పు వర్షం..
టీచర్గా మారిన ఎస్పీ.. క్లాస్లో పాఠాలు చెబుతూ..

