కైలాసగిరి హిల్టాప్ పార్క్లో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ రెడీ
దేశంలోనే అతిపొడవైన 55 మీటర్ల గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్టాప్ పార్క్లో రెడీ అయింది. ఈ కాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జ్ 7 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇక్కడి నుంచి సముద్ర తీరంతో పాటు నగరం మొత్తాన్ని చూడొచ్చు. ఈ బ్రిడ్జి, సాహస ప్రియులు, ప్రకృతి ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
దేశంలోనే అతిపొడవైన 55 మీటర్ల గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్టాప్ పార్క్లో రెడీ అయింది. ఈ కాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జ్ 7 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇక్కడి నుంచి సముద్ర తీరంతో పాటు నగరం మొత్తాన్ని చూడొచ్చు. ఈ బ్రిడ్జి, సాహస ప్రియులు, ప్రకృతి ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ గ్లాస్ బ్రిడ్జిని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. సుత్తితో కొట్టినా కూడా పగలకుండా ఉండేలా సరికొత్త టెక్నాలజీని వినియోగించారని నిర్వహకులు చెప్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్దెకు అమ్మమ్మ, తాతయ్యలు !! కాన్సెప్ట్ ఏంటీ
యూరియా కొరత.. అదుపు తప్పుతున్న రైతుల ఆగ్రహం
వైరల్ ఫీవర్స్తో పాటు, డెంగ్యూ కేసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

