AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళ పీక కొరికి ప్రాణం తీసిన పెంపుడు ఒంటె !!

మహిళ పీక కొరికి ప్రాణం తీసిన పెంపుడు ఒంటె !!

Phani CH
|

Updated on: Jul 07, 2023 | 9:48 AM

Share

సాధు జంతువు అని సాకితే ఒంటె యజమాని ప్రాణం తీసింది. తాగేందుకు నీళ్లు పెడదాం అని వెళ్లిన మహిళపై దాడి చేసి చంపింది ఓ పెంపుడు ఒంటె.. ఉత్తర్​ప్రదేశ్​లోని హాథ్రస్​ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒంటె తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. యజమాని ప్రాణాలు తీసింది. బస్గోయ్ అనే ఒక గ్రామంలో పప్పు బఘేల్

సాధు జంతువు అని సాకితే ఒంటె యజమాని ప్రాణం తీసింది. తాగేందుకు నీళ్లు పెడదాం అని వెళ్లిన మహిళపై దాడి చేసి చంపింది ఓ పెంపుడు ఒంటె.. ఉత్తర్​ప్రదేశ్​లోని హాథ్రస్​ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒంటె తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. యజమాని ప్రాణాలు తీసింది. బస్గోయ్ అనే ఒక గ్రామంలో పప్పు బఘేల్​, తోతా దేవి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరు ఇంటి వద్ద ఒక ఒంటెను పెంచుకుంటున్నారు. వారి పొలంకి అవసరమైన పనిముట్లు మోసేందుకు ఈ ఒంటెను ఉపయోగిస్తుంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదులుతున్న తులసి మొక్క !! చూసేందుకు ఎగబడుతున్న జనం !!

దాహంతో అల్లాడిన సింహం.. ఆ యువకుడు ఏంచేశాడో చూడండి !!

అర కోటి విలువైన డైమండ్‌ రింగ్‌ కొట్టేసి ఎక్కడ పెట్టిందో తెలుసా ??

మొసలిని పెళ్లాడిన మేయర్‌ !! 230 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం !!

నడి వీధిలో జంటపాముల సయ్యాట..భయంతో జనం పరుగులు