మహిళ పీక కొరికి ప్రాణం తీసిన పెంపుడు ఒంటె !!
సాధు జంతువు అని సాకితే ఒంటె యజమాని ప్రాణం తీసింది. తాగేందుకు నీళ్లు పెడదాం అని వెళ్లిన మహిళపై దాడి చేసి చంపింది ఓ పెంపుడు ఒంటె.. ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒంటె తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. యజమాని ప్రాణాలు తీసింది. బస్గోయ్ అనే ఒక గ్రామంలో పప్పు బఘేల్
సాధు జంతువు అని సాకితే ఒంటె యజమాని ప్రాణం తీసింది. తాగేందుకు నీళ్లు పెడదాం అని వెళ్లిన మహిళపై దాడి చేసి చంపింది ఓ పెంపుడు ఒంటె.. ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒంటె తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. యజమాని ప్రాణాలు తీసింది. బస్గోయ్ అనే ఒక గ్రామంలో పప్పు బఘేల్, తోతా దేవి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరు ఇంటి వద్ద ఒక ఒంటెను పెంచుకుంటున్నారు. వారి పొలంకి అవసరమైన పనిముట్లు మోసేందుకు ఈ ఒంటెను ఉపయోగిస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న తులసి మొక్క !! చూసేందుకు ఎగబడుతున్న జనం !!
దాహంతో అల్లాడిన సింహం.. ఆ యువకుడు ఏంచేశాడో చూడండి !!
అర కోటి విలువైన డైమండ్ రింగ్ కొట్టేసి ఎక్కడ పెట్టిందో తెలుసా ??
మొసలిని పెళ్లాడిన మేయర్ !! 230 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం !!
నడి వీధిలో జంటపాముల సయ్యాట..భయంతో జనం పరుగులు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

