మహిళ పీక కొరికి ప్రాణం తీసిన పెంపుడు ఒంటె !!
సాధు జంతువు అని సాకితే ఒంటె యజమాని ప్రాణం తీసింది. తాగేందుకు నీళ్లు పెడదాం అని వెళ్లిన మహిళపై దాడి చేసి చంపింది ఓ పెంపుడు ఒంటె.. ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒంటె తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. యజమాని ప్రాణాలు తీసింది. బస్గోయ్ అనే ఒక గ్రామంలో పప్పు బఘేల్
సాధు జంతువు అని సాకితే ఒంటె యజమాని ప్రాణం తీసింది. తాగేందుకు నీళ్లు పెడదాం అని వెళ్లిన మహిళపై దాడి చేసి చంపింది ఓ పెంపుడు ఒంటె.. ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒంటె తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. యజమాని ప్రాణాలు తీసింది. బస్గోయ్ అనే ఒక గ్రామంలో పప్పు బఘేల్, తోతా దేవి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరు ఇంటి వద్ద ఒక ఒంటెను పెంచుకుంటున్నారు. వారి పొలంకి అవసరమైన పనిముట్లు మోసేందుకు ఈ ఒంటెను ఉపయోగిస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న తులసి మొక్క !! చూసేందుకు ఎగబడుతున్న జనం !!
దాహంతో అల్లాడిన సింహం.. ఆ యువకుడు ఏంచేశాడో చూడండి !!
అర కోటి విలువైన డైమండ్ రింగ్ కొట్టేసి ఎక్కడ పెట్టిందో తెలుసా ??
మొసలిని పెళ్లాడిన మేయర్ !! 230 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం !!
నడి వీధిలో జంటపాముల సయ్యాట..భయంతో జనం పరుగులు
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

