మహిళ పీక కొరికి ప్రాణం తీసిన పెంపుడు ఒంటె !!
సాధు జంతువు అని సాకితే ఒంటె యజమాని ప్రాణం తీసింది. తాగేందుకు నీళ్లు పెడదాం అని వెళ్లిన మహిళపై దాడి చేసి చంపింది ఓ పెంపుడు ఒంటె.. ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒంటె తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. యజమాని ప్రాణాలు తీసింది. బస్గోయ్ అనే ఒక గ్రామంలో పప్పు బఘేల్
సాధు జంతువు అని సాకితే ఒంటె యజమాని ప్రాణం తీసింది. తాగేందుకు నీళ్లు పెడదాం అని వెళ్లిన మహిళపై దాడి చేసి చంపింది ఓ పెంపుడు ఒంటె.. ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒంటె తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. యజమాని ప్రాణాలు తీసింది. బస్గోయ్ అనే ఒక గ్రామంలో పప్పు బఘేల్, తోతా దేవి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరు ఇంటి వద్ద ఒక ఒంటెను పెంచుకుంటున్నారు. వారి పొలంకి అవసరమైన పనిముట్లు మోసేందుకు ఈ ఒంటెను ఉపయోగిస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న తులసి మొక్క !! చూసేందుకు ఎగబడుతున్న జనం !!
దాహంతో అల్లాడిన సింహం.. ఆ యువకుడు ఏంచేశాడో చూడండి !!
అర కోటి విలువైన డైమండ్ రింగ్ కొట్టేసి ఎక్కడ పెట్టిందో తెలుసా ??
మొసలిని పెళ్లాడిన మేయర్ !! 230 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం !!
నడి వీధిలో జంటపాముల సయ్యాట..భయంతో జనం పరుగులు
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

