భర్త బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భార్య.. ఎందుకంటే ??
భర్త బ్రతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. అంతేకాదు భర్త పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మేసి సొమ్ము చేసుకుంది ఆ భార్య. భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న తగాదాలు రావడం కామన్. కానీ ఆ మహిళ మాత్రం ఏకంగా డెత్ సర్టిఫికెట్ తీసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన మాలోత్ వినోద్ ఉద్యోగరీత్యా రంగారెడ్డి జిల్లాలో పనిచేసేవాడు.
భర్త బ్రతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. అంతేకాదు భర్త పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మేసి సొమ్ము చేసుకుంది ఆ భార్య. భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న తగాదాలు రావడం కామన్. కానీ ఆ మహిళ మాత్రం ఏకంగా డెత్ సర్టిఫికెట్ తీసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన మాలోత్ వినోద్ ఉద్యోగరీత్యా రంగారెడ్డి జిల్లాలో పనిచేసేవాడు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడంతో 2013 సెప్టెంబర్లో వినోద్ భార్య నిర్మల పోలీస్ స్టేషన్లో 498A కింద కేసు పెట్టింది. విచారణ నిమిత్తం వరంగల్ లోని అడ్వకేట్ ప్రభాకర్ ను వినోద్ కలిశాడు. వీరు కేసు డీటెయిల్స్ తీసుకొని మరిన్ని వివరాలను సేకరించే క్రమంలో ఓ విచిత్రమైన విషయం వెలుగుచూసింది. 2013 మార్చ్ లోనే వినోద్ మరణించినట్టుగా నిర్మల డెత్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు తేలింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జ్వరం, జలుబు, ఎలర్జీకి వాడే మందుల్లో కొన్నింటిపై నిషేధం
ఆటో పే ఆప్షన్ తో పెరుగుతున్న సైబర్ మోసాలు
Naga Chaitanya: కార్ రేసింగ్ టీమ్ ను కొన్న నాగ చైతన్య
Coconut Water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా ?? ఇది మీ కోసమే !!
ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పెడుతుందా ?? ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

