ఇదెక్కడి బైక్రా నాయనా.. ఇలాంటివి పాకిస్తాన్లోనే తయారవుతాయా
ఈ ప్రపంచంలో ఎక్కడ, ఏ మూల ఏం జరిగినా అది క్షణాల్లో అందరికీ చేరిపోతోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో ఉండడంతో ఆ దేశ ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశ పౌరుడు రూపొందించిన ఓ వెరైటీ బైక్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
ఆ బైక్ మీద ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా ఐదుగురు ఒకేసారి ప్రయాణం చేయవచ్చు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ప్రపంచంలో ఎక్కడ, ఏ మూల ఏం జరిగినా అది క్షణాల్లో అందరికీ చేరిపోతోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో ఉండడంతో ఆ దేశ ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశ పౌరుడు రూపొందించిన ఓ వెరైటీ బైక్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ బైక్ మీద ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా ఐదుగురు ఒకేసారి ప్రయాణం చేయవచ్చు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. ఉదయం పెళ్లి చేసుకున్నాడు.. కొన్ని గంటల్లోనే హతమార్చాడు
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

