Digital TOP 9 NEWS: మోదీకి కేటీఆర్ ప్రశ్నాస్త్రం | మిన్నంటిన టమోటా రేటు

|

Jul 01, 2023 | 8:45 AM

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నూతనంగా నిర్మించిన డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. రైతులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. పోడు భూములకు పట్టాలు పొందిన రైతులకు ఇతర రైతులకు మాదిరిగానే రైతుబంధు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నూతనంగా నిర్మించిన డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. రైతులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. పోడు భూములకు పట్టాలు పొందిన రైతులకు ఇతర రైతులకు మాదిరిగానే రైతుబంధు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. కొందరు గిరిజన రైతులకు ఈ సందర్భంగా రైతుబంధు చెక్కులను అందజేశారు. మహిళల యొక్క పోడు పట్టాలను వారి వారి పేర్ల మీదనే ఇస్తున్నామని సీఎం తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం మాత్రమే కాదని, ఈ భూములకు సంబంధించి గతంలో గిరిజనులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తాస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mega Princess: బంగారు ఉయ్యాలలో.. రాజసంగా మెగా ప్రిన్సెస్..

TOP 9 ET News: బిగ్ ఫైట్ | వెరైటీగా పేరు పెట్టారు

Tholiprem: తొలిప్రేమ 4k రియాక్షన్.. థియేటర్‌ను తగలబెట్టేయండి నిరంజన్ గారు !!

Allu Arjun: అల్లు అర్జున్ బిగ్ అనౌన్స్ మెంట్.. బిగ్ పాన్ ఇండియా ఫిల్మ్ వస్తోంది…

Klin Kaara: క్లిన్ కారా.. అద్భుతమైన పేరు.. అసలు ఈ పేరు అర్థమేంటో తెలుసా ??

 

Follow us on