సైలెంట్గా పని కానిచ్చేశారు !! ఏం దొంగిలించారో తెలిస్తే షాక్ !!
ఎవరు చూడకుండా ఇతరుల వస్తువులను దొంగిలించడమంటే మాములు విషయం కాదు. తమ మైండ్కు పదును పెట్టి.. ఎంతో తెలివిగా.. అచి తూచి దొంగిలిస్తుంటారు.
ఎవరు చూడకుండా ఇతరుల వస్తువులను దొంగిలించడమంటే మాములు విషయం కాదు. తమ మైండ్కు పదును పెట్టి.. ఎంతో తెలివిగా.. అచి తూచి దొంగిలిస్తుంటారు. కానీ సీసీ కెమెరాలు ఉంటాయనే విషయాన్ని మర్చిపోతుంటారు. ఇటీవల కొన్ని ఆశ్చర్యకరమైన దొంగతనాలకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని నవ్వులు పూయిస్తే మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఇద్దరు వృద్దదంపతులు దొంగతనం చేసిన విధానం చూస్తే షాకవ్వాల్సిందే. ఎంతో ప్రోఫెషనల్గా తమ పని కానిచ్చేశారు. ఇంతకీ ఏం చేశారో తెలుసుకుందామా. ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వృద్ద దంపతులు ఓ మాల్లోని ఎస్కలేటర్ పక్కన నిల్చుని ఉన్నారు. చాలా సమయం వరకు నిల్చున్న వారు.. ఆకస్మాత్తుగా పక్కనే ఉన్న మొక్కల నుంచి ఓ భాగాన్ని తెంపి బ్యాగ్లో వేసుకున్నారు. ఆ తర్వాత సైలెంట్గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. చాలా ప్రొఫెషనల్ దొంగలు, లెజెండ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

