మమ్మల్నే పట్టిస్తారా అని తెల్లారేసరికి మాయం చేశారు.. నిందితులకోసం గాలిస్తున్న పోలీసులు
సాధారణంగా దొంగలు దొంగతనానికి వస్తే.. ఇళ్లలోని డబ్బు, బంగారం, లేదంటే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎత్తుకుపోతారు. అదీ కాదంటే..ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్ లు, కార్లను మాయం చేస్తుంటారు. కానీ.. ఇక్కడి దొంగలు మాత్రం విలువైన వస్తువులను వదిలేసి.. విచిత్రమైన దొంగ తనాలకు పాల్పడుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా దొంగతనాలకు బ్రేక్ పడడం లేదు. నల్గొండ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు.
సాధారణంగా దొంగలు దొంగతనానికి వస్తే.. ఇళ్లలోని డబ్బు, బంగారం, లేదంటే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎత్తుకుపోతారు. అదీ కాదంటే..ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్ లు, కార్లను మాయం చేస్తుంటారు. కానీ.. ఇక్కడి దొంగలు మాత్రం విలువైన వస్తువులను వదిలేసి.. విచిత్రమైన దొంగ తనాలకు పాల్పడుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా దొంగతనాలకు బ్రేక్ పడడం లేదు. నల్గొండ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. శ్రీనగర్ కాలనీలోని ఇళ్లకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మాయం చేశారు. తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు తెల్లవారే సరికి మాయం కావడంతో యాజమాని కంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. వారం రోజుల్లో శ్రీనగర్ కాలనీలో మూడు ఇళ్లల్లోని సీసీ కెమెరాలు మాయం కావడంతో కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంటిబిడ్డతో విధులకు హాజరైన మేయర్ !! వైరల్గా మారిన ఆర్య రాజేంద్రన్ ఫొటోలు
గణపతి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్ళిన దొంగ.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
Balagam: వావ్.. 2024 ఆస్కార్ రేసులో బలగం.. ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చూసేయండి
TOP 9 ET News: రాహుల్ , రతిక ప్రైవేట్ ఫోటోలు లీక్ | మంచు విష్ణుకి షాకిచ్చిన హీరోయిన్
Rahul Sipligunj – Rathika: నెట్టింట లీకైన రాహుల్ – రతిక ప్రైవేట్ ఫోటోస్
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా కల్పన రికార్డు

