మమ్మల్నే పట్టిస్తారా అని తెల్లారేసరికి మాయం చేశారు.. నిందితులకోసం గాలిస్తున్న పోలీసులు
సాధారణంగా దొంగలు దొంగతనానికి వస్తే.. ఇళ్లలోని డబ్బు, బంగారం, లేదంటే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎత్తుకుపోతారు. అదీ కాదంటే..ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్ లు, కార్లను మాయం చేస్తుంటారు. కానీ.. ఇక్కడి దొంగలు మాత్రం విలువైన వస్తువులను వదిలేసి.. విచిత్రమైన దొంగ తనాలకు పాల్పడుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా దొంగతనాలకు బ్రేక్ పడడం లేదు. నల్గొండ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు.
సాధారణంగా దొంగలు దొంగతనానికి వస్తే.. ఇళ్లలోని డబ్బు, బంగారం, లేదంటే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎత్తుకుపోతారు. అదీ కాదంటే..ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్ లు, కార్లను మాయం చేస్తుంటారు. కానీ.. ఇక్కడి దొంగలు మాత్రం విలువైన వస్తువులను వదిలేసి.. విచిత్రమైన దొంగ తనాలకు పాల్పడుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా దొంగతనాలకు బ్రేక్ పడడం లేదు. నల్గొండ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. శ్రీనగర్ కాలనీలోని ఇళ్లకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మాయం చేశారు. తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు తెల్లవారే సరికి మాయం కావడంతో యాజమాని కంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. వారం రోజుల్లో శ్రీనగర్ కాలనీలో మూడు ఇళ్లల్లోని సీసీ కెమెరాలు మాయం కావడంతో కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంటిబిడ్డతో విధులకు హాజరైన మేయర్ !! వైరల్గా మారిన ఆర్య రాజేంద్రన్ ఫొటోలు
గణపతి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్ళిన దొంగ.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
Balagam: వావ్.. 2024 ఆస్కార్ రేసులో బలగం.. ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చూసేయండి
TOP 9 ET News: రాహుల్ , రతిక ప్రైవేట్ ఫోటోలు లీక్ | మంచు విష్ణుకి షాకిచ్చిన హీరోయిన్
Rahul Sipligunj – Rathika: నెట్టింట లీకైన రాహుల్ – రతిక ప్రైవేట్ ఫోటోస్
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

