కలిసి చనిపోదామని రైల్వే ట్రాక్ వద్దకు జంట.. ప్రియుడి ఆత్మహత్య.. ప్రియురాలి ట్విస్ట్
రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలో ఘోరం జరిగింది. అతడికి అప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా. అయినప్పటికీ మరో యువతికి దగ్గరయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో కలిసి చనిపోవాలని అనుకున్నారు. ఇద్దరూ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. వేగంగా దూసుకొస్తున్న రైలు కిందపడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ప్రియురాలు మాత్రం చివరి నిమిషంలో భయపడి మనసు మార్చుకుని ఇంటికి వెళ్లిపోయింది.
రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలో ఘోరం జరిగింది. అతడికి అప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా. అయినప్పటికీ మరో యువతికి దగ్గరయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో కలిసి చనిపోవాలని అనుకున్నారు. ఇద్దరూ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. వేగంగా దూసుకొస్తున్న రైలు కిందపడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ప్రియురాలు మాత్రం చివరి నిమిషంలో భయపడి మనసు మార్చుకుని ఇంటికి వెళ్లిపోయింది. కార్మికుడైన రాజుభట్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామంలోని రవీనాతో ఏడాదిగా అతడు రిలేషన్లో ఉన్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో గురువారం ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

