Crime Viral video: ఎంత దారుణం..! వెండి కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేశారు.. ఎక్కడంటే..
రాజస్తాన్లో దారుణం జరిగింది. వెండి కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేశారు దుండగులు. బూండిలోని నైన్వాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
రాజస్తాన్లో దారుణం జరిగింది. వెండి కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేశారు దుండగులు. బూండిలోని నైన్వాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తన పొలంలో నివసిస్తున్న ఓ వృద్ధురాలిపై అర్థరాత్రి సమయంలో దాడి చేశారు దుండగులు. కాలికున్న వెండి కడియాలు రాకపోవడంతో పాదాలు నరికి మరీ వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితురాలు నైన్వాన్లోని ఓ జర్నలిస్ట్ తల్లిగా గుర్తించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం కోటా ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Sep 06, 2022 09:57 AM
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

