Shocking Video: పోస్ట్మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న వ్యక్తి..! షాక్ తిన్న వైద్యులు..! వైరల్ అవుతున్న వీడియో..
చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం చేస్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఓ వ్యక్తి. స్పెయిన్లో జరిగింది ఈ సంఘటన. స్పెయిన్కి చెందిన ఓ ఖైదీకి అనారోగ్యం చేసింది. దాంతో అతడిని జైలు అధికారులు ఆస్పత్రికి తలరించారు. అయితే అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యులు ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించారు.
చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం చేస్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఓ వ్యక్తి. స్పెయిన్లో జరిగింది ఈ సంఘటన. స్పెయిన్కి చెందిన ఓ ఖైదీకి అనారోగ్యం చేసింది. దాంతో అతడిని జైలు అధికారులు ఆస్పత్రికి తలరించారు. అయితే అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యులు ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించారు. దాంతో ఆ ఖైదీ చనిపోయిన విషయాన్ని అతని కుటుంబానికి తెలియజేశారు. అంతేకాదు. అతని శరీరం సైనోసిస్ సంకేతాలను చూపించిందని, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చర్మం రంగు మారిందని వైద్యులు నివేదికలో తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తికి పోస్ట్ మార్టం చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. పోస్ట్మార్టం చేసేందుకు అతని శరీరంపై ప్రణాళిక బద్ధంగా నిర్వహించాల్సిన కోతల తాలుకా పెన్ గుర్తులు కూడా ఉన్నాయి. కానీ ఇంతలో ఆ వ్యక్తి వింతగా అరుస్తూ నిద్రనుంచి మేల్కొన్నట్లుగా మేల్కొన్నాడు. దీంతో వైద్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. దాంతో ఆ వ్యక్తిని మరొక ఆస్ప్రతికి తరలించి తగిన వైద్యం అందించారు. ప్రసుత్తం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని స్పానిష్ జైలు అధికారులు తెలిపారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

