Viral Video: ఈ బిస్కెట్ తినకపోతే పిల్లలకు కీడు.. వీడియో
బీహార్లోని సీతామర్హి జిల్లాలో ‘జితియా వ్రతం’ నేపథ్యంలో ఈ వదంతులు వ్యాపించాయి.
బీహార్లోని సీతామర్హి జిల్లాలో ‘జితియా వ్రతం’ నేపథ్యంలో ఈ వదంతులు వ్యాపించాయి. జితియా వ్రతం రోజున తల్లులు తమ బిడ్డల దీర్ఘాయువు, రక్షణ సంతోషకరమైన జీవితం కోసం ఉపవాసం ఉంటారు. ఇది ప్రతి ఏడాది జరిగే తంతే. అయితే ఈసారి మాత్రం ఎవరో పిల్లలకు కీడు జరగకుండా కాకుండా ఉండాలంటే వారు పార్లే జీ బిస్కెట్లు తినాలని వదంతులు క్రియేట్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కోవిడ్ టెస్ట్ చేయించుకొని.. బిల్ చూసి ఖంగుతిన్న వ్యక్తి.. వీడియో
మహీంద్రా సంచలన నిర్ణయం.. హైపర్ కారు తయారీపై మహీంద్రా ఫోకస్.. వీడియో
Published on: Oct 06, 2021 08:51 AM
వైరల్ వీడియోలు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

