Viral Video: కడుపు నొప్పితో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్రే చూసి డాక్టర్లు షాక్.! రెండు గంటల పాటు వైద్యం..
ఓ వ్యక్తి కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. ఏం జరిగిందో ఏంటో చెప్పకపోవడం.. వైద్యులు ఎక్స్రే తీయించుకోవాలని సూచించారు. వైద్యపరీక్షల అనంతరం వచ్చిన ఎక్స్రే రిపోర్ట్ చూసిన డాక్టర్లు ఒక్కసారి ఖంగుతిన్నారు.
ఓ వ్యక్తి కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. ఏం జరిగిందో ఏంటో చెప్పకపోవడం.. వైద్యులు ఎక్స్రే తీయించుకోవాలని సూచించారు. వైద్యపరీక్షల అనంతరం వచ్చిన ఎక్స్రే రిపోర్ట్ చూసిన డాక్టర్లు ఒక్కసారి ఖంగుతిన్నారు. గుజరాత్లోని సూరత్కు చెందిన కృష్ణ రౌత్ కడుపు ఉబ్బిపోయి.. విపరీతమైన నొప్పితో ఎంకేసీజీ ఆసుపత్రికి వచ్చాడు. వెంటనే డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. అతడి పేగుల్లో గ్లాసు ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. అది అసలు ఎలా వెళ్లిందా అని కృష్ణ రౌత్ను అడగ్గా మొదట పొంతలేని సమాధానాలు ఇచ్చాడు.ఆ తర్వాత డాక్టర్లు రెట్టించి అడగ్గా అసలు విషయం బయటపట్టాడు. 10 రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నానని.. ఆ సమయంలో మద్యం మత్తులో తాను పడి ఉంటే.. తన స్నేహితులు మలద్వారం నుంచి స్టీల్ గ్లాస్ జొప్పించారని చెప్పాడు. నొప్పి భరించలేనంతగా ఉండటంతో ఆస్పత్రికి వచ్చానని మొత్తం విషయాన్ని వెల్లడించాడు. కాగా, దాదాపు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి స్టీల్ గ్లాస్ను బయటికి తీశారు వైద్యులు. కాగా, ప్రస్తుతం కృష్ణ రౌత్ కోలుకుంటున్నాడని.. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

