ఊళ వేయడం మానేసి నిశ్శబ్దంగా ఉంటున్న తోడేళ్లు.. కారణమేంటంటే ??

|

Feb 26, 2024 | 8:43 PM

తోడేలు అనగానే మనకు గుర్తొచ్చేది ఊళ వేయడం. అవి అరిస్తే సుదూర ప్రాంతాలకు వినబడుతుంటాయి. ఒక దానితో మరొకటి కమ్యూనికేషన్‌ కోసమే తోడేళ్లు ఊళ వేసినప్పటికీ.. ఆ శబ్దం వినగానే మనం వణికిపోతుంటాం. కానీ ప్రస్తుతం అవి తమ సహజ లక్షణాన్ని వదిలేస్తున్నాయి. ఊళ పెట్టడం మానేసి నిశ్శబ్ధంగా జీవనాన్ని గడిపేస్తున్నాయట. మహారాష్ట్రలో నిర్వహించిన ఓ సర్వేలో ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి.

తోడేలు అనగానే మనకు గుర్తొచ్చేది ఊళ వేయడం. అవి అరిస్తే సుదూర ప్రాంతాలకు వినబడుతుంటాయి. ఒక దానితో మరొకటి కమ్యూనికేషన్‌ కోసమే తోడేళ్లు ఊళ వేసినప్పటికీ.. ఆ శబ్దం వినగానే మనం వణికిపోతుంటాం. కానీ ప్రస్తుతం అవి తమ సహజ లక్షణాన్ని వదిలేస్తున్నాయి. ఊళ పెట్టడం మానేసి నిశ్శబ్ధంగా జీవనాన్ని గడిపేస్తున్నాయట. మహారాష్ట్రలో నిర్వహించిన ఓ సర్వేలో ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. సాధారణంగా తోడేళ్లు గుంపులుగా సంచరిస్తుంటాయి. వేటలో పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తాయి. ముందుగా ఒక గుంపు డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తాయి. మిగతావి తర్వాత వెంటపడతాయి. ఎలా అంటే.. జింకలు లేదా గొర్రెల వంటి గుంపు కనిపించినప్పుడు ముందుగా ఒక గుంపు వెళ్లి వాటిని పొదలు ఉన్న చోటకు తరుముతాయి. ప్రస్తుతం తోడేళ్లు అంతరించేపోయే దశకు చేరుకున్నాయని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజాగా తెలిపింది. మన దేశం మొత్తమ్మీద 3 వేల తోడేళ్లు మాత్రమే ఉన్నాయి. వాటి జీవనక్రమంపై పుణెలోని భారతీ విద్యాపీఠ్‌ యూనివర్సిటీతో కలిసి డబ్ల్యూఐఐ ఒక అధ్యయనం చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

25 రోజులు పచ్చి చికెన్ తిన్నాడు !! అయినా నో ఫుడ్ పాయిజన్​.. ఎలా ??

అమెరికాలో నెట్ వర్క్ లేక పనిచేయని సెల్​ ఫోన్లు !! సైబర్‌ దాడే కారణమా ??

నక్షత్రం ఆకారంలో రామాలయం.. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర !!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో

Mukesh Ambani: కొత్త కోడలికి ముకేశ్‌ అంబానీ అదిరిపోయే గిఫ్టులు‌

Follow us on