15 రోజుల పసికందును బతికుండగానే !! పాకిస్థాన్‌లో ఘటన

|

Jul 10, 2024 | 7:20 PM

ఆర్ధిక కష్టాలు మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తాయా? మానవత్వాన్నే మరిచిపోయే కసాయిగా మారుస్తాయా.. బిడ్డను పెంచడం భారంగా భావించిన ఓ తండ్రి అదే కారణం చెబుతున్నాడు. 15 రోజుల వయసున్న నవజాత శిశువును బతికుండగానే ఖననం చేశాడు. బిడ్డ పుట్టిన ఆనందం కంటే ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఈ పని చేశానని చెప్పాడు. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది.

ఆర్ధిక కష్టాలు మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తాయా? మానవత్వాన్నే మరిచిపోయే కసాయిగా మారుస్తాయా.. బిడ్డను పెంచడం భారంగా భావించిన ఓ తండ్రి అదే కారణం చెబుతున్నాడు. 15 రోజుల వయసున్న నవజాత శిశువును బతికుండగానే ఖననం చేశాడు. బిడ్డ పుట్టిన ఆనందం కంటే ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఈ పని చేశానని చెప్పాడు. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు తయ్యబ్‌గా గుర్తించారు. బిడ్డ ఖర్చులు ఆర్థికభారంగా మారడంతో ఈ పని చేశానంటూ కన్నీరుమున్నీరయ్యాడు. చిన్నారిని ఓ గోనె సంచిలో పెట్టి పాతిపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. కాగా, కోర్టు ఆదేశానుసారం, చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

40 మందితో తాళి కట్టించుకున్న నిత్య పెళ్లి కూతురు

బంగ్లా పై నుంచి చూస్తున్న మహిళకు బుల్లెట్ గాయం

కిళ్లీతో పెరుగుతోన్న డయాబెటిస్ ముప్పు

ఈ పురుగు ఖరీదు రూ. 75 లక్షలు.. ఎందుకంత స్పెషల్‌ ??

గుప్తనిధుల కోసమే తవ్వకాలా ?? రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేతపై ఆగ్రహావేశాలు

Follow us on