నవ వధూవరులు ఫోటో షూట్.. ఇంతలో ఊహించని విధంగా.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
కేరళ త్రిసూర్ జిల్లాలోని పవిత్ర విష్ణు క్షేత్రం గురువాయూరు. దక్షిణ ద్వారకగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు ‘గురువాయూరప్పన్’ అనే పేరుతో పూజలందుకుంటున్నాడు.
కేరళ త్రిసూర్ జిల్లాలోని పవిత్ర విష్ణు క్షేత్రం గురువాయూరు. దక్షిణ ద్వారకగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు ‘గురువాయూరప్పన్’ అనే పేరుతో పూజలందుకుంటున్నాడు. ఇటీవల కొత్తగా పెళ్లయిన ఓ జంట గురువాయూరు ఆలయాన్ని సందర్శించింది. ఈ సమయంలో ఈ జంట దేవాలయంలో ఉన్న ఓ ఏనుగు దగ్గరగావెళ్లి ఫోటో తీసుకోవాలనుకున్నారు. అంతే ఏనుగు రెచ్చిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఫోటో షూట్ కోసం నూతన వధూవరులు ఆలయం లోపలి ప్రాంగణానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ జంట వెనుక ఏనుగు నిలబడి ఉంది. కెమెరామెన్ వధూవరుల ఫోటోలను క్లిక్ చేయడం ప్రారంభించిన సమయంలో ఆ ఏనుగు అకస్మాత్తుగా కోపంతో తనపై ఉన్న మావటిని కిందకు పడేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అన్ని దొంగల్లో ఈ దొంగ వేరయా.. చోరీకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు !! చివరికి ఏమైందంటే ??
మెడికల్ షాపులో అరుదైన బల్లి.. ధర తెలిస్తే షాకే !!
పవర్ స్టార్ మనసు గెలుచుకున్న ప్రభాస్..
Bandla Ganesh: అల్లు అర్జున్ స్టార్డమ్పై బండ్ల షాకింగ్ కామెంట్స్..
Rana Daggubati: రానా కోపానికి.. దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన సంస్థ..
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

