నవ వధూవరులు ఫోటో షూట్.. ఇంతలో ఊహించని విధంగా.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
కేరళ త్రిసూర్ జిల్లాలోని పవిత్ర విష్ణు క్షేత్రం గురువాయూరు. దక్షిణ ద్వారకగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు ‘గురువాయూరప్పన్’ అనే పేరుతో పూజలందుకుంటున్నాడు.
కేరళ త్రిసూర్ జిల్లాలోని పవిత్ర విష్ణు క్షేత్రం గురువాయూరు. దక్షిణ ద్వారకగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు ‘గురువాయూరప్పన్’ అనే పేరుతో పూజలందుకుంటున్నాడు. ఇటీవల కొత్తగా పెళ్లయిన ఓ జంట గురువాయూరు ఆలయాన్ని సందర్శించింది. ఈ సమయంలో ఈ జంట దేవాలయంలో ఉన్న ఓ ఏనుగు దగ్గరగావెళ్లి ఫోటో తీసుకోవాలనుకున్నారు. అంతే ఏనుగు రెచ్చిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఫోటో షూట్ కోసం నూతన వధూవరులు ఆలయం లోపలి ప్రాంగణానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ జంట వెనుక ఏనుగు నిలబడి ఉంది. కెమెరామెన్ వధూవరుల ఫోటోలను క్లిక్ చేయడం ప్రారంభించిన సమయంలో ఆ ఏనుగు అకస్మాత్తుగా కోపంతో తనపై ఉన్న మావటిని కిందకు పడేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అన్ని దొంగల్లో ఈ దొంగ వేరయా.. చోరీకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు !! చివరికి ఏమైందంటే ??
మెడికల్ షాపులో అరుదైన బల్లి.. ధర తెలిస్తే షాకే !!
పవర్ స్టార్ మనసు గెలుచుకున్న ప్రభాస్..
Bandla Ganesh: అల్లు అర్జున్ స్టార్డమ్పై బండ్ల షాకింగ్ కామెంట్స్..
Rana Daggubati: రానా కోపానికి.. దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన సంస్థ..