ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేశారు.. మౌత్‌ వాష్‌ చేసుకోగానే ??

|

Mar 09, 2024 | 8:09 PM

చాలామంది పనిమీద బయటకు వెళ్లినప్పుడో.. వీకెండ్స్‌లోనో ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌లకు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని తింటుంటారు. అలా రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఓ కుటుంబానికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. భోజనం అనంతరం తీసుకున్న మౌత్‌ వాష్‌ చేసుకుంటుండగా వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతోపాటు నోటి నుంచి రక్తం రావడంతో ఆస్పత్రిపాలయ్యారు. హరియాణాలోని గురుగ్రామ్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

చాలామంది పనిమీద బయటకు వెళ్లినప్పుడో.. వీకెండ్స్‌లోనో ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌లకు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని తింటుంటారు. అలా రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఓ కుటుంబానికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. భోజనం అనంతరం తీసుకున్న మౌత్‌ వాష్‌ చేసుకుంటుండగా వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతోపాటు నోటి నుంచి రక్తం రావడంతో ఆస్పత్రిపాలయ్యారు. హరియాణాలోని గురుగ్రామ్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రేటర్‌ నొయిడాకు చెందిన అంకిత్‌ కుమార్‌ అనే వ్యక్తి తన భార్య, నలుగురు స్నేహితులతో కలిసి సెక్టార్‌ 90లోని ఓ రెస్టారంట్‌కు వెళ్లారు. భోజనం అనంతరం వారంతా వెయిటర్‌ ఇచ్చిన మౌత్‌ఫ్రెష్‌నర్‌ తీసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Potato Peel: వార్నీ.. ఈ తొక్కలో ఇంతుందా ?? ఇకపై తోలు తీస్తారా ??

TOP 9 ET News: రూ.1370 కోట్లకు అధిపతి | ఇక నుంచి సిగ్గు ఎగ్గు జాన్తానై

అల్లు అర్జున్‌కు క్రేజ్‌కు.. పడిపోయిన మరో హీరోయిన్

దెయ్యాన్ని కూడా వదలనంత కరువా ?? దిమ్మతిరిగే రొమాంటిక్ టీజర్

Aamir Khan: అమీర్ డ్రగ్స్ తీసుకున్నారా ?? పట్టేసి ప్రశ్నించిన ఫ్యాన్‌

Follow us on