రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి పద్మిని దియాన్ స్వగ్రామమైన తమనాహండికి చెందిన దమరు రాంధారి కుమార్తె రత్న రక్తహీనతతో బాధపడుతోంది. సమీపంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి వెంటనే రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు. ఆమె గ్రూపు రక్తదాతలు సమయానికి దొరక్కపోవడంతో చిన్నారి తండ్రి మంత్రి సహాయం కోరారు. దాంతో మంత్రి పద్మిని తానే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : China Kills Cats Video: పిల్లుల్ని చంపేస్తున్నా చైనా.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. మూగజీవాలా ప్రాణంతో ఆటలు..(వీడియో)
Rohith Sharma: పాకిస్థాన్ లో చిల్ అవుతున్న రోహిత్ శర్మ .. అసలు మ్యాటర్ ఇదేనా..!(వీడియో)