రాత్రయితే చాలు ఆ ఊరిలో భయం భయం.. తెల్లారేసరికి అంతా బూడిద..
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం రాజాపూర్ గ్రామంలో రాత్రికి రాత్రే ఇంటి ముందు పార్క్ చేసి బైక్ లు తగలపడిపోతున్నాయి. పదిరోజులుగా ఇంటిముందు బైక్స్ కాలిబూడిదైపోతుంటే ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా లాభం లేకుండా పోయింది. ఫైనల్ గా పోలీసుల సూచనలతోఇంటికో సీసీ కెమెరా అమర్చుకోవడంతో అసలు భాగోతం బయటపడింది.
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం రాజాపూర్ గ్రామంలో రాత్రికి రాత్రే ఇంటి ముందు పార్క్ చేసి బైక్ లు తగలపడిపోతున్నాయి. పదిరోజులుగా ఇంటిముందు బైక్స్ కాలిబూడిదైపోతుంటే ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా లాభం లేకుండా పోయింది. ఫైనల్ గా పోలీసుల సూచనలతోఇంటికో సీసీ కెమెరా అమర్చుకోవడంతో అసలు భాగోతం బయటపడింది. పది రోజులుగా గ్రామానికి చెందిన వారి ద్విచక్ర వాహనాలు తగలబడుతుండటంతో అలర్ట్ అయిన స్థానికులు ఇంటికో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. తమ వాహనాలకు నిప్పు పెడుతున్న దుండగులు ఎవరో తెలుసుకునేందుకు నిద్ర లేని రాత్రులుగడిపారు. ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎప్పటిలాగే వచ్చి ఓ ఇంటి ముందుపార్క్ చేసిన బైక్ కు నిప్పటించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యబాబోయ్.. అతని కిడ్నీలో రాళ్లు కాదు.. రాళ్లగుట్టే..
70 ఏళ్లుగా ‘ఐరన్ లంగ్స్’తో జీవించిన పోలియో రోగి మృతి
ఈ శునకాలు చాలా ప్రమాదకరం.. 23 జాతుల పెంపుడు కుక్కలపై కేంద్రం బ్యాన్ ??
మేకప్ సామగ్రి చోరీ చేస్తున్న కాలిఫోర్నియా గర్ల్స్ ముఠా
రోగిగా నటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. లొసుగులను బయటపెట్టిన ఐఏఎస్ అధికారిణి
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

