కోహ్లీ, పాండ్యాను కలిసిన ‘మారో ముఝే మారో’
2019 వన్డే ప్రపంచ కప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత Maaro Muje Maaro అంటూ తన ఆవేదన వ్యక్తం చేసిన ఓ పాక్ అభిమాని అందరికీ గుర్తుండే ఉంటుంది.
2019 వన్డే ప్రపంచ కప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత Maaro Muje Maaro అంటూ తన ఆవేదన వ్యక్తం చేసిన ఓ పాక్ అభిమాని అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఇతగాడి ఆవేదనకు సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్ చేసింది. అయితే తాజాగా ఇతగాడు విరాట్ కోహ్లీని కలిశాడు. పాక్కు చెందిన మోమిన్ సాకిబ్ అనే ఈ వ్యక్తి.. తాజాగా జరిగిన దుబాయ్లో జరిగిన భారత్, పాక్ మ్యాచ్ అనంతరం కోహ్లీని మీట్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం.. కోహ్లీని కలిసిన సాకిబ్ షేక్హ్యాండ్ ఇచ్చి కాసేపు ముచ్చటించాడు. ఈ మ్యాచ్లో పాక్ ఓడిపోయినా.. ఇరు జట్లూ మళ్లీ ఫైనల్లో తలపడాలని ఉందని అన్నాడు. ఇక, హార్దిక్ పాండ్యా కొట్టిన విన్నింగ్ సిక్సర్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఆ ఒక్క విషయంలో ఈయన ఎప్పటికీ తగ్గడు.. అందుకే అతను పవర్ స్టార్
Viral: వామ్మో !! రెండు మొసళ్ల మధ్య ఫైట్ ఎప్పుడైనా చూశారా ??
Nikhil: పవన్ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ హీరోను నిలబెడుతోంది
Pawan Kalyan: దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ మేనియా..
పేరుకు స్టార్ హీరోయిన్.. కాని అప్పనంగా 2 కోట్లు నొక్కేసింది !!
Squirrel: యూనివర్సిటీలో 18 మందిని కరిచిన ఉడుత !!
తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకు అమెరికాకు.. క్షణికావేశంలో..
వాహనదారులపట్ల ట్రాఫిక్ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం
రైతుల ఐడియాకు బెంబేలెత్తిపోయిన దొంగలు
కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల విజయ కేతనం
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!

