మాంసాహారంపై నిషేధం విధించిన తొలి దేశం !!

Updated on: Apr 19, 2023 | 9:38 AM

ఇటలీ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మాంసంపై నిషేధం విధించింది. కృత్రిమ మాంసం ఏంటనుకుంటున్నారా? ఎస్.. డిమాండ్‌కు అనుగుణంగా జంతు మాంసం దొరక్కపోవడంతో కృత్రిమ మాంసాన్ని ఆవిష్కరించారు. దీన్ని ల్యాబ్ గ్రోన్ మీట్ అంటారు.

ఇటలీ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మాంసంపై నిషేధం విధించింది. కృత్రిమ మాంసం ఏంటనుకుంటున్నారా? ఎస్.. డిమాండ్‌కు అనుగుణంగా జంతు మాంసం దొరక్కపోవడంతో కృత్రిమ మాంసాన్ని ఆవిష్కరించారు. దీన్ని ల్యాబ్ గ్రోన్ మీట్ అంటారు. అయితే తాజాగా ఇటలీ ఈ కృత్రిమ మాంసం వినియోగంపై నిషేధం విధించింది. మాంసానికి ప్రత్యామ్నాయంగా ల్యాబ్ గ్రోన్ మీట్ కృత్రిమ మాంసం అందుబాటులోకి వచ్చింది. జంతు కణాలను ప్రత్యేక పద్ధతిలో సేకరించి, వాటి నుంచి మాంసాన్ని పోలిన పదార్థాన్ని ల్యాబ్ లో అభివృద్ధి చేస్తున్నారు. ల్యాబ్ లో తయారైన ఆహారం, ఫీడ్ ఉత్పత్తి, ఫీడ్ వినియోగం పెరిగిపోతుండడంతో దేశ వ్యవసాయ, ఆహార వారసత్వాన్ని పరిరక్షించడం సంక్లిష్టంగా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిసెప్షన్‌లోనే వధువు చెంప పగులగొట్టిన వరుడు.. అతిథులంతా షాక్ !!

పిల్లలు ఐస్ క్రీం అడగ్గానే కొనిచ్చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

అరుదైన కోతులు చైనాకు తరలింపు.. అందుకేనా ??

ఇద్దరు హీరోల ముద్దుల హీరోయిన్‌.. తను ఎవరో తెలుసా ??

Pawan Kalyan: సెట్‌లో అడుగుపెట్టిన గ్యాంగ్‌ స్టర్‌..

 

Published on: Apr 19, 2023 09:38 AM
Loading...
Unable to load recommendations.
Follow Us