తల్లీ కూతురిని గదిలో బంధించి అడ్డుగోడ కట్టేసిన బంధువులు
ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ మహిళ, ఆమె టీనేజ్ కుమార్తెను ఒక గదిలో ఉంచి, బయటకు రాకుండా వారి బంధువులు అడ్డుగోడ కట్టిన షాకింగ్ ఘటన పాకిస్థాన్లో వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి తల్లీకూతుర్లను రక్షించారు. ఇరుగుపొరుగువారి సాయం తీసుకున్న పోలీసులు చాలా వేగంగా గోడను బద్దలు కొట్టారు. దీంతో తల్లీకూతుర్లు ప్రాణాలతో బయటపడ్డారు.
ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ మహిళ, ఆమె టీనేజ్ కుమార్తెను ఒక గదిలో ఉంచి, బయటకు రాకుండా వారి బంధువులు అడ్డుగోడ కట్టిన షాకింగ్ ఘటన పాకిస్థాన్లో వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి తల్లీకూతుర్లను రక్షించారు. ఇరుగుపొరుగువారి సాయం తీసుకున్న పోలీసులు చాలా వేగంగా గోడను బద్దలు కొట్టారు. దీంతో తల్లీకూతుర్లు ప్రాణాలతో బయటపడ్డారు. సింధ్ ప్రావిన్స్లోని హైదరాబాద్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుహైల్ అనే తన బావ, అతడి కుమారులతో కలిసి తాము బయటకు రాకుండా ఒక గదిలో బంధించి గోడ నిర్మించాడని బాధిత మహిళ తెలిపింది. ఆస్తి తగాదా నేపథ్యంలో సుహైల్ నిత్యం వేధిస్తున్నాడని ఆమె చెప్పారు. ఇంటికి సంబంధించిన కీలకమైన పత్రాలు తన వద్ద ఉన్నాయని చెబుతున్నాడని ఆమె పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీళ్లలో ఎంజాయ్ చేస్తున్న కుటుంబ సభ్యులు.. కళ్ల ముందే కొట్టుకుపోయారు..
గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..ఎంతంటే ??
అక్కడ అత్తారింటిలో.. అల్లుళ్లే కుడికాలు పెట్టాలి !! అదే ఆచారం
గిరజనుల వలలో వింత చేపలు.. ఆశ్చర్యపోయిన మత్స్యకారులు
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

