కేజీల కొద్దీ బంగారం.. కార్లలో పారిపోతోంది
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కోడ్ అమలులోకి వచ్చింది. అభ్యర్ధులు తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలు, రోడ్షోలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమదైనశైలిలో తాయిలాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నగారా మోగినప్పటినుంచి అధికారులు నిఘా పెంచారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కోడ్ అమలులోకి వచ్చింది. అభ్యర్ధులు తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలు, రోడ్షోలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమదైనశైలిలో తాయిలాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నగారా మోగినప్పటినుంచి అధికారులు నిఘా పెంచారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన ఏ వాహనాన్ని వదిలిపెట్టడంలేదు. ఈ క్రమంలో భారీగా బంగారం, నగదు పట్టుబడుతున్నాయి. తాజాగా చెన్నై, హైదరబాద్లో కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. ఏప్రిల్ 19 న తమిళనాడు లో లోక్ సభ ఎన్నికల నేపధ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ఈ క్రమంలో చెన్నై కాంచీపురం జిల్లా వైయ్యావుర్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటి కరవు ఉండదని సంతోషించాలా ?? పంట నీటి పాలవుతోందని బాధపడాలా ??
అలర్ట్.. పిడుగులు పడొచ్చు !! మూడు రోజులు జాగ్రత్త..
బాయ్ఫ్రెండ్తో స్మృతి మంధాన.. నెట్టింట ఫొటోలు వైరల్
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పై దుండగుల దాడి.. గాయాన్ని లెక్క చేయక పోరాటం
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

