Viral Video: ఆషాడ మాసంలో అద్భుతం.. నీళ్లు తాగుతున్న వారాహి అమ్మవారు
దేవతలకు భక్తులు నిత్యం పూజలు చేస్తుంటారన్నది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పాలు, పండ్లు, నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. అయితే విశాఖలో వారాహి అమ్మవారు నీరు తాగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.. ఈ షాకింగ్ ఘటన ఏపీ లోని విశాఖపట్నంలోని సింహాద్రిపురంలో జరిగింది. ఓ ఇంట్లో వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో అమ్మవారికి నీరు పట్టిస్తుండగా.. ఆ నీటిని అమ్మవారు తాగేశారు. దాంతో, కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పలువురు అమ్మవారికి నీరు తాగించారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు జనాలు తరలివస్తున్నారు. ఇది అమ్మవారి మహిమే అంటూ భక్తులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

