Viral Video: ఆషాడ మాసంలో అద్భుతం.. నీళ్లు తాగుతున్న వారాహి అమ్మవారు
దేవతలకు భక్తులు నిత్యం పూజలు చేస్తుంటారన్నది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పాలు, పండ్లు, నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. అయితే విశాఖలో వారాహి అమ్మవారు నీరు తాగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.. ఈ షాకింగ్ ఘటన ఏపీ లోని విశాఖపట్నంలోని సింహాద్రిపురంలో జరిగింది. ఓ ఇంట్లో వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో అమ్మవారికి నీరు పట్టిస్తుండగా.. ఆ నీటిని అమ్మవారు తాగేశారు. దాంతో, కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పలువురు అమ్మవారికి నీరు తాగించారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు జనాలు తరలివస్తున్నారు. ఇది అమ్మవారి మహిమే అంటూ భక్తులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

