రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేసిన పనికి..

|

Jul 23, 2023 | 9:50 AM

నడిరోడ్డుపై కుప్పకూలిపోయిన ఓ వ్యక్తికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రాణం పోశారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌ రోడ్డులో ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ టీం సభ్యుడు శివకుమార్‌ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చిందని గ్రహించి సీపీఆర్‌ చేశాడు.

నడిరోడ్డుపై కుప్పకూలిపోయిన ఓ వ్యక్తికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రాణం పోశారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌ రోడ్డులో ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ టీం సభ్యుడు శివకుమార్‌ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చిందని గ్రహించి సీపీఆర్‌ చేశాడు. అనంతరం తోటి సిబ్బందితో కలిసి అతన్ని ఆస్పత్రికి తరలించారు. దాంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం తప్పింది. సమయానికి సీపీఆర్‌ చేసి సాటి మనిషి ప్రాణాలు కాపాడిన శివకుమార్‌ను ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌ రెడ్డి అభినందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రన్‌వేపై అదుపు తప్పిన విమానం.. చివరికి ??

రైల్వే ప్లాట్ ఫామ్ పై విన్యాసాలు.. పాపులారిటీ ఏమో కానీ..

పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్‌ చేసిన రైతు షాక్‌

బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్

సలార్ VS కల్కి మళ్లీ ఇదో రచ్చ

 

Follow us on