Tamilnadu: నడిరోడ్డుపై బాంబుల వర్షం.. పరుగులు తీసిన జనం..! వీడియో
తమిళనాడులోని పుదుచ్చేరిలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై బాంబులు, కత్తులతో రెండు వర్గాల రౌడీ షీటర్లు దాడికి దిగారు.
తమిళనాడులోని పుదుచ్చేరిలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై బాంబులు, కత్తులతో రెండు వర్గాల రౌడీ షీటర్లు దాడికి దిగారు. పుదుచ్చేరిలోని వానరపెట్టైకి చెందిన రౌడీ షీటర్ రవి, ఆంటోనీ వర్గాలు నాటు బాంబులు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. బాంబుల శబ్ధాలకు జనం భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. ఈ గ్యాంగ్ వార్లో ఇద్దరు రౌడీషీటర్లు మృతి చెందారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గంజాయి విక్రయాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య విభేదాలు రావడంతో ఇలా దాడులకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: సింహం-అడవిదున్న ఫైట్ చూసారా ఎప్పుడైనా.. వీడియో
Viral Video: అక్కడ.. వాడేసిన నిక్కర్లకు భలే డిమాండ్.. లక్షల్లో ఆదాయం.. వీడియో
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

