అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??

మారుతోన్న కాలంతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. పెరిగిన టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్‌ నేరగాళ్లు ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. రకరకాల మార్గాల్లో ప్రజలను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ఫిషింగ్ మెసేజ్‌లు, స్పామ్‌ మెసేజ్‌లతో బురిడి కొట్టిస్తున్న స్కామర్లు తాజాగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సెలబ్రిటీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు.

అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??

|

Updated on: Apr 27, 2024 | 8:35 PM

మారుతోన్న కాలంతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. పెరిగిన టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్‌ నేరగాళ్లు ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. రకరకాల మార్గాల్లో ప్రజలను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ఫిషింగ్ మెసేజ్‌లు, స్పామ్‌ మెసేజ్‌లతో బురిడి కొట్టిస్తున్న స్కామర్లు తాజాగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సెలబ్రిటీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ పేరుతో ఇప్పుడు కొత్త స్కామ్‌కు తెర తీశారు కేటుగాళ్లు. ఈ విషయమై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలిగ్రామ్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అదేంటంటే.. మహేంద్ర సింగ్ ధోనీ ఫొటోతో కూడిన ఓ మెసెజ్‌ను పంపిస్తున్నారు కేటుగాళ్లు. ఇందులో ‘నేను ధోనీ.. నేను రాంచి శివారులో ఉన్నాను. అనుకోని పరిస్థితుల్లో నా వాలెట్‌లో డబ్బులు లేవు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

WhatsApp: మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం

ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే అందులో ఉన్నది చూసి షాక్

Follow us
Latest Articles