Viral Video: పక్షులను భయపెడుతున్న దెయ్యం బొమ్మ.. వీడియో
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన యువ రైతు ముండే సాయికిరణ్ అటవీ జంతువులు, పక్షుల బారీ నుండి పంటను కాపాడుకునేందుకు ఈ హర్రర్ బొమ్మను తయారు చేశాడు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన యువ రైతు ముండే సాయికిరణ్ అటవీ జంతువులు, పక్షుల బారీ నుండి పంటను కాపాడుకునేందుకు ఈ హర్రర్ బొమ్మను తయారు చేశాడు. దీనికి గాను ఓ సైకిల్ హాండీల్, ఒక డబ్బా, ఒక పైపు , ఒక స్ప్రింగ్ తో జోడించిన సైకిల్ హాండీల్ ఉపయోగించాడు. డబ్బాకు ఓ పాత అంగిని తొడిగి బొమ్మను అమర్చి స్టాండును ఏర్పాటు చేశారు. గాలి వీచినప్పుడల్లా ఈ బొమ్మ అటు ఇటూ ఊగుతుంది. దీంతో పంటలపై వాలే పక్షులు, అటవి జంతువులు ఈ బొమ్మ ఊగడం చూసి ఉలిక్కిపడి పంట పొలంలోకి రాకుండా దూరంగా వెళ్ళి పోతున్నాయి. దీనికి కేవలం 900 రూపాయలు మాత్రమే ఖర్చయిందని, ఎవరికైనా ఈ ఊగే బొమ్మ కావాల్సి వస్తే తాను తయారు చేసి ఇస్తానని చెపుతున్నాడు యువరైతు సాయికిరణ్.
మరిన్ని ఇక్కడ చూడండి: నెల్లూరు నగరంలోని లస్సీ సెంటర్లో అగ్నిప్రమాదం.. మొబైల్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్.. వీడియో
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివిన సిబ్బంది షాక్
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు
లక్కీ ఇండియన్.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని

