క్యాష్ డిపాజిట్ మెషిన్లో డబ్బులు వేశాడు.. బ్యాంక్కే షాకిచ్చే ప్రయత్నం
శ్రీకాకుళం జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. టెక్కలిలోని ఒక ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్లో నకిలీనోట్లు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 29న రాత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్లో గుర్తు..
శ్రీకాకుళం జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. టెక్కలిలోని ఒక ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్లో నకిలీనోట్లు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 29న రాత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్లో గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాంక్ అకౌంట్కు 44వేల రూపాయలు జమ చేశాడు. మొత్తం 88 రూ.500 నోట్లు ఉన్నాయి.. ఇవి ఫేక్గా నిర్ధారణ కావడంతో మెషిన్లో ఓ పక్కన ఉన్నాయి. ఈ నెల 3న బ్యాంకు సిబ్బంది ఈ డిపాజిట్ మెషీన్ తెరవగా.. అందులో నకిలీ నోట్లు చూసి అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని మెనేజర్కు చెప్పారు. ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. ఆ తర్వాత టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఈ డబ్బులు ఎవరివ, ఎవరి బ్యాంకు అకౌంట్లోకి జమ అయ్యాయో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు తర్వాత క్లారిటీ వస్తుందంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రేజీ డ్యాన్స్తో హోరెత్తించిన పోలీస్ అధికారి !! నెట్టింట వైరల్
మహిళ గొంతులో ఇరుక్కున్న చేప.. అతి కష్టంమీద..
వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. స్విగ్గీ నిర్వాకం
Araku Valley: వేసవిలోనూ మంత్రముగ్ధులను చేస్తున్న అరకు అందాలు
కుక్క ముందు యువకుడు నాగినీ డ్యాన్స్ !! లోకల్ మద్యం మాయ అంటున్న నెటిజన్లు
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

