ఫోన్లు అతిగా వాడొద్దంటూ షరతు !! ఫ్యామిలీతో బాండ్ రాయించుకున్న మహిళ !!
ప్రస్తుతం ఏ కుటుంబంలో చూసినా అందరూ మొబైల్ ఫోన్లో తలదూర్చి బిజీగా గడిపేస్తునారు. ఇంట్లో అందరూ ఒకే చోట ఉన్నా.. ఒకరితో మరొకరు మాట్లాడుకోని సమస్యకు పరిష్కారం చూపాలనుకుంది ముంబయిలోని ఓ మహిళ. అవసరాలకు మించి ఫోన్ను అతిగా వాడుతూ చిన్నా, పెద్దా అందరూ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాస్తవాన్ని గుర్తించింది మంజుగుప్తా. దాంతో కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకొని బాండ్ రాయించుకుంది.
ప్రస్తుతం ఏ కుటుంబంలో చూసినా అందరూ మొబైల్ ఫోన్లో తలదూర్చి బిజీగా గడిపేస్తునారు. ఇంట్లో అందరూ ఒకే చోట ఉన్నా.. ఒకరితో మరొకరు మాట్లాడుకోని సమస్యకు పరిష్కారం చూపాలనుకుంది ముంబయిలోని ఓ మహిళ. అవసరాలకు మించి ఫోన్ను అతిగా వాడుతూ చిన్నా, పెద్దా అందరూ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాస్తవాన్ని గుర్తించింది మంజుగుప్తా. దాంతో కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకొని బాండ్ రాయించుకుంది. ఇంట్లో ఫోన్ అధిక వాడకంపై షరతులు విధించింది. ఈ మేరకు 50 రూపాయల బాండ్పేపర్పై కొన్ని షరతులు టైప్ చేయించి వారితో సంతకాలు చేయించింది. ఈ బాండ్ పేపర్ను మంజుగుప్తా మేనకోడలు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. అందరూ నిద్ర లేవగానే మొబైల్ చూడకుండా నేరుగా బయట సూర్యుడిని దర్శించాలి. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేయాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జూలో సందడి చేస్తున్న తెల్లపులి పిల్లలు
నడుస్తున్న రైల్లో చలిమంట వేసుకున్న ప్రయాణికులు !! పొగలు రావడంతో ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

