ఏనుగమ్మా ఏనుగు.. మా ఊరు రావద్దు ఏనుగు
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామానికి ఆనుకొని ఉన్న మామిడి తోటల్లో చొరబడ్డ ఏనుగుల గుంపు మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. దాదాపు 60 ఎకరాల్లో మామిడి చెట్లను చీల్చి చెండాడాయి. తోటలోనే తిష్ట వేసిన ఏనుగులను తరిమికొట్టేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏనుగుల మందను చెల్లాచెదురు చేసేందుకు స్థానిక రైతులు బాణసంచా పేల్చారు.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామానికి ఆనుకొని ఉన్న మామిడి తోటల్లో చొరబడ్డ ఏనుగుల గుంపు మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. దాదాపు 60 ఎకరాల్లో మామిడి చెట్లను చీల్చి చెండాడాయి. తోటలోనే తిష్ట వేసిన ఏనుగులను తరిమికొట్టేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏనుగుల మందను చెల్లాచెదురు చేసేందుకు స్థానిక రైతులు బాణసంచా పేల్చారు. అయినా లాభం లేదు. మామిడి పళ్ల సీజన్ లో ఇలా ఏనుగులు మామిడిచెట్లను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాత్రి అయితే చాలు మామిడితోటల్లోకి ఏనుగులు చొరబడి బీభత్సం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోకి జంతువులు రాకుండా గతంలో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన ట్రెంచ్ అకాల వర్షాలకు పూడుకుపోయిందని, దాంతో జంతువులు గ్రామాల్లోకి కూడా చొరబడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఏనుగులకు తరిమివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే ??
తాటి చెట్ల మధ్య ఇరుక్కున్న గేదె.. ఎలా బయటకి తీశారంటే ??
TOP 9 ET News: గుడ్ న్యూస్ !! కల్కి ట్రైలర్ డేట్ ఫిక్స్.. | డ్రగ్ పార్టీకి నిర్వహణలో హేమ కీ రోల్
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

