ఏనుగమ్మా ఏనుగు.. మా ఊరు రావద్దు ఏనుగు
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామానికి ఆనుకొని ఉన్న మామిడి తోటల్లో చొరబడ్డ ఏనుగుల గుంపు మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. దాదాపు 60 ఎకరాల్లో మామిడి చెట్లను చీల్చి చెండాడాయి. తోటలోనే తిష్ట వేసిన ఏనుగులను తరిమికొట్టేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏనుగుల మందను చెల్లాచెదురు చేసేందుకు స్థానిక రైతులు బాణసంచా పేల్చారు.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామానికి ఆనుకొని ఉన్న మామిడి తోటల్లో చొరబడ్డ ఏనుగుల గుంపు మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. దాదాపు 60 ఎకరాల్లో మామిడి చెట్లను చీల్చి చెండాడాయి. తోటలోనే తిష్ట వేసిన ఏనుగులను తరిమికొట్టేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏనుగుల మందను చెల్లాచెదురు చేసేందుకు స్థానిక రైతులు బాణసంచా పేల్చారు. అయినా లాభం లేదు. మామిడి పళ్ల సీజన్ లో ఇలా ఏనుగులు మామిడిచెట్లను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాత్రి అయితే చాలు మామిడితోటల్లోకి ఏనుగులు చొరబడి బీభత్సం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోకి జంతువులు రాకుండా గతంలో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన ట్రెంచ్ అకాల వర్షాలకు పూడుకుపోయిందని, దాంతో జంతువులు గ్రామాల్లోకి కూడా చొరబడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఏనుగులకు తరిమివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే ??
తాటి చెట్ల మధ్య ఇరుక్కున్న గేదె.. ఎలా బయటకి తీశారంటే ??
TOP 9 ET News: గుడ్ న్యూస్ !! కల్కి ట్రైలర్ డేట్ ఫిక్స్.. | డ్రగ్ పార్టీకి నిర్వహణలో హేమ కీ రోల్
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

