AP News: మేకను మింగేసిందనే అనుమానంతో కొండచిలువను కొట్టి పొట్ట చీల్చారు.. కట్ చేస్తే..
అటవీ ప్రాంతంలో భారీ కొండచిలువను గుర్తించారు రైతులు. దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయగా.. అది వారిపైకి దూసుకువచ్చే ప్రయత్నం చేసింది. దాని బొట్ట భారీగా ఉండటంతో.. మేకను మింగిందేమో అన్న అనుమానం వచ్చింది వారికి.. దీంతో....
అల్లూరి ఏజెన్సీలో భారీ కొండచిలువను గిరిజనులు కొట్టి చంపేశారు. 10 అడుగుల పొడవున్న కొండచిలువ ఒక మేకను మింగేసిందనే అనుమానంతో దాని చంపేసి పొట్ట చీల్చి చూశారు.. లోపల నుంచి ఓ కుక్క బయటపడింది. కుక్కను మింగిన కొండచిలువ కదల్లేక చాలాసేపు అక్కడే ఉండిపోవడంతో.. అటుగా వెళ్తున్న గిరిజనులు దాన్ని గమనించారు.. మేకను తినేసిందనే కారణంతో దాన్ని కొట్టి చంపారు..అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం గొడుగులంబంద అటవీప్రాంతంలో జరిగిందీ ఘటన..ఘటన తాలూకా వీడియో వైరల్గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: మంద నుంచి నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా..
Published on: Nov 03, 2024 03:56 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

