బురఖాతో సొంత ఇంటిలోనే చోరీ !! కారణం ఏంటంటే ??

|

Feb 06, 2024 | 9:49 PM

ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ విచిత్ర దొంగతనం బయటపడింది. ఓ కుమార్తె తన తల్లికి చెందిన లక్షల రూపాయల క్యాష్‌, నగలు చోరీ చేసింది. వాటితో సహా అక్కడి నుంచి ఉడాయించింది. అయితే సీసీటీవీ ఫుటేజ్‌పరిశీలించిన యాంటీ బర్గ్‌లరీ సెల్‌ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ద్వారక డీసీపీ అంకిత్ సింగ్ వివరాల ప్రకారం జనవరి 30న కమలేష్ అనే మహిళ తన ఇంట్లో పట్టపగలు చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేసింది.

ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ విచిత్ర దొంగతనం బయటపడింది. ఓ కుమార్తె తన తల్లికి చెందిన లక్షల రూపాయల క్యాష్‌, నగలు చోరీ చేసింది. వాటితో సహా అక్కడి నుంచి ఉడాయించింది. అయితే సీసీటీవీ ఫుటేజ్‌పరిశీలించిన యాంటీ బర్గ్‌లరీ సెల్‌ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ద్వారక డీసీపీ అంకిత్ సింగ్ వివరాల ప్రకారం జనవరి 30న కమలేష్ అనే మహిళ తన ఇంట్లో పట్టపగలు చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేసింది. లక్ష రూపాయలతో పాటు విలువైన బంగారం, వెండి నగలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొంది. నేరం చేయడానికి ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. మెయిన్ డోర్ తాళం, అల్మారా పగలగొట్టి కూడా ఉండకపోవడాన్ని పోలీసులు గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెల్లం కొనాలన్నా ఆధార్ కార్డ్ చూపించాలా ?? ఎందుకలా ??

గుడ్‌న్యూస్‌.. క్యాన్సర్‌కు టీకా రెడీ.. ట్రయల్స్‌లో మంచి ఫలితాలు

ఓ వైపు కష్టం.. మరోవైపు సంతోషం.. కశ్మీర్లో విచిత్ర పరిస్థితి

విమానంలో అసభ్య ప్రవర్తన తరువాత చివరకు జరిగింది ఇదే

SS Thaman: తమన్‌ అత్యుత్సాహం.. పక్కకు పెట్టిన గురూజీ

Follow us on