కలిసి స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన యువ జంట.. అంతలోనే..
కొన్ని రోజుల్లో వివాహం చేసుకొని కొత్తజీవితంలోకి అడుగుపెట్టబోతున్న ఓ యువజంటని ఊహించని విధంగా మృత్యు ఒడికి చేరింది. కలిసి స్నానం చేద్దామని ఇద్దరూ బాత్రూమ్లోకి వెళ్లిన కొద్దిసేపటికే విగతజీవులుగా మారారు. ఈ దుర్ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాకు చెందిన
కొన్ని రోజుల్లో వివాహం చేసుకొని కొత్తజీవితంలోకి అడుగుపెట్టబోతున్న ఓ యువజంటని ఊహించని విధంగా మృత్యు ఒడికి చేరింది. కలిసి స్నానం చేద్దామని ఇద్దరూ బాత్రూమ్లోకి వెళ్లిన కొద్దిసేపటికే విగతజీవులుగా మారారు. ఈ దుర్ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్, బెళగావి జిల్లాకు చెందిన సుధారాణి కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. బెంగళూరులో ఉంటూ ఓ హోటల్లో పని చేస్తున్నారు. త్వరలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జూన్ 10 శనివారం రాత్రి ప్రేమికులిద్దరూ కలిసి స్నానం చేయాలనుకున్నారు. ఇద్దరూ కలిసి బాత్రూమ్లోకి వెళ్లిన వారు కిటికీ మూసేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలిసి స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన యువ జంట.. అంతలోనే..
పామును కసకసా నమిలి మింగిన జింక.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
బుల్లెట్ బండ్లు నడుపుతూ ఫంక్షన్ హాల్కు వధూవరులు
బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..
మా ఆవిడ నన్ను కొట్టింది.. జపాన్ రాయబారి ట్వీట్.. మోదీ రియాక్షన్
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు
ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా
అంగన్వాడి చిన్నారులకు పాఠాలు చెప్పిన ఐఏఎస్
22 ఏళ్లకే బీపీ 300.. నరాలు చిట్లి మృతి.. కారణం ఇదే
గోదావరి తీరంలో ప్రకృతి పరవళ్లు !! పాపికొండలకు పోటెత్తిన పర్యాటకుల

